28, ఫిబ్రవరి 2011, సోమవారం

రైల్‌రోకోను అడ్డుకునేందుకు టాస్క్‌ఫోర్స్‌

తెలంగాణ రాజకీయ జెఎసి పిలుపుమేరకు రేపు చేపట్టనున్న రైల్ రోకోకు అనుమతిలేదని డీజీపీ అరవిందరావు చెప్పారు. తెలంగాణ ప్రాంతంలోని రై లు మార్గమంతటిలో టాస్కఫోర్స్'ని ఏర్పాటు చేస్తామని డిజీపీ తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన పోలీసుల కాల్పుల నేపథ్యంలో పరిస్థితులను సమీక్షించేందుకు హోంమంత్రి సబితారెడ్డి, డీజీపీ అరవిందరావు భేటీ అయ్యారు.