25, మార్చి 2011, శుక్రవారం

బ్యాంకాక్‌లో 'నాకూ ఓ లవరుంది'


కృష్ణుడు తాజా చిత్రం 'నాకూ ఓ లవరుంది'. శ్రీ శివపార్వతి కంబైన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజన షూటింగ్‌ ప్రారంభించారు. అప్పటి నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ జరుగు తోంది. కృష్ణుడు, రితిక, అలీ, ఎమ్మెస్‌.నారాయణ తదితరులపై కొన్ని ముఖ్య సన్నివేశాలు. రెండు పాటలు చిత్రీకరించడం జరిగిందని నిర్మాత కె.సురేష్‌బాబు తెలిపారు