8, ఫిబ్రవరి 2011, మంగళవారం

వ్యక్తిగత స్వార్ధం కోసం..తక్కువచేసి చూపొద్దు

ప్రజారాజ్యం పార్టీ విలీన0 జగన్, ఉండవల్లి మధ్య చోటుచేసుకుంటున్న పరిణామాలపై రెవెన్యూశాఖ మంత్రి ఎన్. రఘువీరారెడ్డి స్పందిస్తూ...రాజకీయాల్లో ఎక్కడో ఒక చోట అర్ధవంతమైన ముగింపు ఉండాలి. కానీ ఎవ్వరూ దేన్ని తెగేదాక లాగొద్దు'' అని వ్యాఖ్యానించారు ..వ్యక్తిగత స్వార్ధం కోసం పెద్దవాళ్లను విబేధాల్లోకి తీసుకొచ్చి తక్కువచేసి చూపే అవకాశం ఇవ్వొద్దని ... వై.ఎస్. రాజశేఖరరెడ్డి ఉండగానే పీఆర్పీ విలీన ప్రయత్నాలు జరిగాయని ఉండవల్లి సరిగ్గానే చెప్పారని ఆయన పేర్కొన్నారు.