8, ఫిబ్రవరి 2011, మంగళవారం

మద్దెలచెర్వు హత్య కేసులో వల్లభనేని వంశీ విచారణ

మద్దెలచెర్వు హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. తాజాగా టీడీపీ నేత వల్లభనేని వంశీని సీసీఎస్ పోలీసులు విచారించారు. సోమవారం దాదాపు 2 గంటల పాటు ఆయనను ప్రశ్నించారు. రేపు మరోసారి ఆయనను ప్రశ్నించే అవకాశం ఉంది.