11, నవంబర్ 2010, గురువారం

హైకోర్టుకు కొత్తగా అయిదుగురు జడ్జిలు నియామకం

రాష్ట్ర హైకోర్టుకు అయిదుగురు జడ్జిలను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి పొంది... సోమవారం బాధ్యతలు స్వీకరించనున్న వారి వివరాలివి
ఎఆర్‌ఎల్ నాగేశ్వరరావు-విశాఖ
కేవీ శంకర్- కడప
శ్రీరవిశంకర్-రంగారెడ్డి,
వి దుర్గాప్రసాద్- సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జి