30, జనవరి 2011, ఆదివారం

కిరణ్‌కుమార్‌రెడ్డి పరిస్థితి దయనీయం

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పరిస్థితి దయనీయంగా మారిందని, ఎమ్మెల్యేల మద్దతు లేదని, ప్రభుత్వం ఎలా నడుస్తోందో అర్థం కాని పరిస్థితి నెలకొందని రాజ్యసభ సభ్యుడు అజీజ్‌పాషా అన్నారు. పోలీసు పహారా మధ్య రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తున్నా తెలంగాణవాదం బలంగా ఉండడంతో తెలంగాణవాదులు, ప్రజ ల నుంచి అడ్డంకులు ఎదురవుతున్నాయని.. పోలీసు పహారా మధ్య రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తున్నా తెలంగాణవాదం బలంగా ఉండడంతో తెలంగాణవాదులు, ప్రజ ల నుంచి అడ్డంకులు ఎదురవుతున్నాయని పాషా అన్నారు.