30, జనవరి 2011, ఆదివారం

వాళ్ళు నలుగురు జగన్ పాలిట దుష్ట చతుష్టయమట

సోనియా , చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి, రామోజీలు దుష్ట చతుష్టయమని జగన్ వర్గం నేత అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, కాంగ్రెస్‌లకు జగన్ ఫోబియా పట్టుకుందని, ఐతే సీఎం కిరణ్తో రాజీనామా చేయించి, ఆయన్నిముద్దాయిగా చేస్తూ రీ ఎంక్వైరీని చేపడితే అసత్య ఆరోపణలతో అణుగదొక్కాలని టీడీపీ, కాంగ్రెస్‌లు చేస్తున్న విషయంలో సీబీఐ చేపట్టే రీఎంక్వైయిరీకి తాము సిద్ధమేనని... తేల్చి చెప్పారు అంబటి.

అప్పట్లో వంగవీటి రంగా హత్యను చేయించింది చంద్రబాబేనని.. క్లాంటి వికి చెప్పు చేతల్లో ఉన్న మేదిఆ చేసే ఆరోపణలు జనం కూడా పట్టించుకోరని అన్నారు ఆయన.